వరద ముంపు ప్రాంతాల్లో రక్షణ చర్యలు

75பார்த்தது
వాతావరణ సూచనల మేరకు భారీ వర్షాల నేపథ్యంలో వరద ఉధృతికి లోతట్టు ప్రాంతాల్లో వరద నీటిని బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత ఆధ్వర్యంలో జెసిబి తో తొలగించారు. తాసిల్దార్ జ్యోత్స్న , మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు లోతట్టు ప్రాంతాలను పర్యవేక్షించారు. వరద బాధితుల కొరకు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని బాధితులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

தொடர்புடைய செய்தி