రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థికి ఎమ్మెల్యే ప్రశంస

54பார்த்தது
రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థికి ఎమ్మెల్యే ప్రశంస
రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికైన నెన్నెల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థి సయ్యద్ రహమాన్ ను బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రశంసించారు. ఈ సందర్భంగా రహమాన్ ను శాలువాతో ఘనంగా సత్కరించారు. రాష్ట్ర స్థాయిలో ఉన్నత ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షించారు.

தொடர்புடைய செய்தி