అత్యధిక సంఖ్యలో బిజెపి సభ్యత్వాలు చేయించాలి

74பார்த்தது
అత్యధిక సంఖ్యలో బిజెపి సభ్యత్వాలు చేయించాలి
బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా బెల్లంపల్లి పట్టణంలోని పాత బస్టాండ్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రమేష్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకుడు శ్యాంసుందర్రావు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో బిజెపి సభ్యత్వ నమోదు చేయించాలని పిలుపునిచ్చారు.

தொடர்புடைய செய்தி