ఎన్నికల హామీలను ప్రభుత్వం నెరవేర్చాలి: సిపిఎం

60பார்த்தது
ఎన్నికల హామీలను ప్రభుత్వం నెరవేర్చాలి: సిపిఎం
ఎన్నికల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని సిపిఎం జన్నారం మండల కార్యదర్శి అశోక్ కోరారు. సిపిఎం గ్రామ సభల్లో భాగంగా జన్నారం పట్టణంలోని రాంనగర్ కాలనీలో పార్టీ నాయకులతో కలిసి పార్టీ జెండాను ఎగరవేశారు. ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా మహిళ సంఘం మంచిర్యాల అధ్యక్షురాలు పోతు విజయశంకర్, రాజన్న, కనకయ్య పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி