ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళవచ్చు

63பார்த்தது
అక్షరాస్యత ద్వారా ఆత్మవిశ్వాసంతో మహిళలు మరింత ముందుకు వెళ్ళవచ్చని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. కాసిపేట మండలంలోని ధర్మారావుపేట, మల్కేపల్లి, దేవాపూర్ గ్రామాల్లో జిల్లా వయోజన విద్యాశాఖ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అక్షరాస్యత ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాలు ప్రారంభించారు. నిరక్షరాస్యలను వంద రోజుల్లో అక్షరాస్యులుగా తీర్చిదిద్దారని అన్నారు.

தொடர்புடைய செய்தி