సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

66பார்த்தது
సీజనల్ వ్యాధులు రాకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత సూచించారు. బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 11 వ వార్డులో మంగళవారం వైద్యులు సౌజన్య, అలేఖ్య, శిరీష ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో ఆమె మాట్లాడారు. వైద్య పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్నవారికి మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி