గోలేటిలో బాస్కెట్ బాల్ పోటీలు

71பார்த்தது
గోలేటిలో బాస్కెట్ బాల్ పోటీలు
91వ వార్షిక క్రీడా పోటీల్లో భాగంగా బెల్లంపల్లి ఏరియా గోలేటి శ్రీ భీమన్న క్రీడ మైదానంలో బాస్కెట్ బాల్ డిపార్ట్మెంటల్ క్రీడా పోటీలు నిర్వహించారు. డీజీఎం ఉజ్వల్ కుమార్ బెహరా ముఖ్యఅతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. పోటీల్లో ఖైరిగూడ పిఓ జట్టుపై ఎస్ఓటు జీఎం గ్రూప్ గెలుపొందింది. ఈ కార్యక్రమంలో జనరల్ కెప్టెన్ చంద్రకుమార్, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி