మహారాష్ట్రలో 'చెప్పుల దండన'తో మహావికాస్ అఘాడీ నిరసన

81பார்த்தது
మహారాష్ట్రలో శివాజీ విగ్రహం కూలిన ఘటనకు నిరసనగా మహావికాస్ అఘాడీ రాష్ట్ర వ్యాప్తంగా చెప్పుల దండన నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. NCP (SP), కాంగ్రెస్, శివసేన (UBT) చీఫ్ శరద్ పవార్, నానా పటోలే, ఉద్ధవ్ ఠాక్రే తదితరులు ఇందులో పాల్గొన్నారు. విగ్రహం కూలడం ప్రభుత్వం అవినీతికి నిదర్శనమని పవార్ విమర్శించారు. ఈ సంఘటనకు సంబంధించి ప్రధాని క్షమాపణలు చెప్పడాన్ని 'అహంకారం'గా ఉద్ధవ్ అభివర్ణించారు.

தொடர்புடைய செய்தி