మత్స్య కళాశాలను సందర్శించిన ఎమ్మెల్యే

79பார்த்தது
మత్స్య కళాశాలను సందర్శించిన ఎమ్మెల్యే
వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలో గల మత్స్య కళాశాలను శుక్రవారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సందర్శించారు. కళాశాలలో తాగునీటి సమస్య డంపింగ్ యార్డ్, విద్యార్థులకు రాకపోకలకు సంబంధించి బస్ స్టాప్, కళాశాలకు రహదారి, స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయించాలని అధ్యాపకులు ఎమ్మెల్యే కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే కళాశాలకు సంబంధించిన సమస్యల పరిష్కారంకు సంబంధించిన ప్రతిపాదనలను పంపాలని సూచించారు.

தொடர்புடைய செய்தி