మదనాపురం మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన మండల ప్రజా పరిషత్ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి గారు పాల్గొని మండలం లోని వివిధ గ్రామాల ఎంపీటీసీ లను పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. 5 సంవత్సరాలుగా ప్రజల కోసం సేవలు అందించిన ఎంపీటీసీ లను కృతజ్ఞతలు తెలిపారు.