మండల పరిషత్ సభ్యులను సన్మానించిన ఎమ్మెల్యే

82பார்த்தது
మండల పరిషత్ సభ్యులను సన్మానించిన ఎమ్మెల్యే
మదనాపురం మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన మండల ప్రజా పరిషత్ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి గారు పాల్గొని మండలం లోని వివిధ గ్రామాల ఎంపీటీసీ లను పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. 5 సంవత్సరాలుగా ప్రజల కోసం సేవలు అందించిన ఎంపీటీసీ లను కృతజ్ఞతలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி