మోకాళ్ళపై కూర్చొని కార్మికుల నిరసన

60பார்த்தது
వనపర్తి జిల్లా ఖిల్లాగణపురం సామాజిక ఆరోగ్య కేంద్రం కాంట్రాక్ట్ కార్మికులు జీతాల పెండింగ్ కు నిరసనగా మంగళవారం మోకాళ్ళపై కూర్చొని వినూత్నంగా నిరసన తెలిపారు. తెలంగాణ మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి సురేష్ మాట్లాడుతూ. 7నెలలుగా కాంట్రాక్టు ఏజెన్సీలు కార్మికులకు జీతాలు ఇవ్వటం లేదని, వెంటనే చెల్లించాలని లేదంటే ఆందోళన ఉదృతం చేస్తామని డాక్టర్ కు వినతిపత్రం సమర్పించారు.

தொடர்புடைய செய்தி