అన్నదాతల అభిప్రాయాల మేరకే రైతు భరోసాపై విధివిధానాలు

76பார்த்தது
అన్నదాతల అభిప్రాయాల మేరకే రైతు భరోసాపై విధివిధానాలు
వనపర్తిలో నిర్వహించిన కార్యశాలలో పాల్గొన్న మంత్రులు తుమ్మల పొంగులేటి, జూపల్లికృష్ణారావు. రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని పంటసహాయం ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం స్వయంగా రైతుల నుండి తీసుకోడానికి క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులు రైతుల ముందుకు వచ్చారని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం అన్నారు.

தொடர்புடைய செய்தி