అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ సీజ్

82பார்த்தது
అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ సీజ్
అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను రవాణా చేసిన నిల్వ ఉంచిన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై రాజు హెచ్చరించారు. మంగళవారం అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ను దామరగిద్ద మండలం కాన్ కుర్తి గ్రామం వద్ద పోలీసులు పట్టుకున్నట్లు చెప్పారు. ఇసుకను రవాణా చేస్తున్న క్యాతన్ పల్లి గ్రామానికి చెందిన డ్రైవర్ రాములు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

தொடர்புடைய செய்தி