నారాయణపేట: ఉపాధ్యాయుడిని పరామర్శించిన నేతలు

70பார்த்தது
నారాయణపేట: ఉపాధ్యాయుడిని పరామర్శించిన నేతలు
రోడ్డు ప్రమాదంలో గాయపడి మహబూబ్ నగర్ ఆసుపత్రిలో చికిత్సలు తీసుకుంటున్న నారాయణపేట మండలం అప్పిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన ఉపాద్యాయుడు శంకర్ ను తెలంగాణ ప్రాంత ఉపాద్యాయ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శుల కృష్ణారెడ్డి, నరసింహ పరామర్శించారు. బుధవారం ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. కాగా తిరుపతి నుండి సొంత గ్రామానికి తిరిగి వస్తుండగా మన్యంకొండ వద్ద కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు.

தொடர்புடைய செய்தி