ఎస్ ఎల్ బిసి పనులు త్వరతిగతిన పూర్తి చేయాలి

67பார்த்தது
ఎస్ ఎల్ బిసి పనులు త్వరతిగతిన పూర్తి చేయాలి
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సాగు నీరంధించే లక్ష్యంతో ప్రారంభించిన ఎస్ఎల్బిసి ప్రాజెక్టుతో పాటు, డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ను
త్వరతిగతిన పూర్తి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుందని దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. సోమవారం అచ్చంపేట మండలం మన్నెవారి పల్లి సమీపంలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ ను ఆయన పరిశీలించారు. గత ప్రభుత్వంలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు.

தொடர்புடைய செய்தி