స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

82பார்த்தது
మక్తల్ పట్టణంలోని కాలేజి మైదానంలో గురువారం నిర్వహించిన స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి స్వచ్ఛ కార్యక్రమం నిర్వహించారు. మైదానంలో క్రీడలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని క్రీడాకారులు ఎమ్మెల్యేను కోరారు. ఎమ్మెల్యే స్పందించి అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని, విద్యుత్ సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி