నర్వ: ముళ్ళపొదలు తొలగించిన నేతలు

84பார்த்தது
నర్వ మండలం రాంపూర్ గ్రామానికి వెళ్ళే ప్రధాన రహధారికి ఇరువైపులా ఉన్న ముళ్ల పొదలను సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు జేసిబీ సహాయంతో తొలగించారు. ముళ్ళపొదలతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతుండటంతో చెట్లను తొలగించినట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. దారి పొడవునా వున్న చెట్లను తొలగించినట్లు చెప్పారు. కార్యక్రమంలో నాయకులు వివేకవర్ధన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி