కంపెనీల కాలుష్యంతో.. దుందుభి వాగు

81பார்த்தது
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలంలోని పెద్దాయపల్లి గ్రామ శివారులో ఓ సర్ఫ్ కంపెనీ నుంచి వెలువడిన వ్యర్థజలాలు దుందుభినదిలో కలుస్తోంది. వాగులో కెమికల్ కలవడంతో నీరుకలుషితంగా మారిందని గ్రామస్థులు ఆరోపించారు. కురుస్తున్న వర్షాలకు బోడ జానంపేట వద్ద చెక్ డ్యామ్ లో నురుగలతో పారుతుంది. అధికారులు స్పందించి కంపెనీపై చర్యలు తీసుకోవాలని బుధవారం బోడజానంపేట, పెద్దాయపల్లి గ్రామస్థులు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி