లక్ష్మారెడ్డిని పరామర్శించిన వేముల ప్రశాంత్ రెడ్డి

69பார்த்தது
లక్ష్మారెడ్డిని పరామర్శించిన వేముల ప్రశాంత్ రెడ్డి
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డిని మాజీ మంత్రి, బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గురువారం తిమ్మాజిపేట మండలం అవంచ గ్రామంలో పరామర్శించారు. లక్ష్మారెడ్డికి ఆ భగవంతుడు కొండంత ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకున్నట్టు వెల్లడించారు. అనంతరం వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி