విద్యార్థులకు మెడిటేషన్ సర్టిఫికెట్స్ అందించిన ఉపకులపతి

59பார்த்தது
విద్యార్థులకు మెడిటేషన్ సర్టిఫికెట్స్ అందించిన ఉపకులపతి
పాలమూరు యూనివర్సిటీలో గత వారం రోజుల నుండి ఫ్రీ మెడిటేషన్ కోర్సును ప్రారంభించారు. మంగళవారం చివరి రోజు కావడంతో మెడిటేషన్ కోర్సులో పాల్గొన్న విద్యార్థులకు ఉపకులపతి లక్ష్మీకాంత్ రాథోడ్ సర్టిఫికెట్స్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ధ్యానం చేయడం ద్వారా శారీరకంగా, మానసికంగా చాలా దృఢంగా ఉంటారని, చదివింది ప్రతీది గుర్తుంటుందని అన్నారు. ఈ కార్య క్రమంలో అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி