రేపు గురుకుల పాఠశాలల్లో స్పాట్ అడ్మిషన్లు

52பார்த்தது
రేపు గురుకుల పాఠశాలల్లో స్పాట్ అడ్మిషన్లు
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి 5వ, 9వ తరగతిలో మిగులు సీట్ల భర్తీకి ఈ నెల 12న (గురువారం) స్పాట్ అడ్మిషన్లు చేపడుతున్నట్లు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల జోనల్ అధికారి నిర్మల ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నారాయణపేట , మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాలలోని గురుకుల పాఠశాలలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు తీసుకుంటున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி