శరన్నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి: ఎమ్మెల్యే

63பார்த்தது
శరన్నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి: ఎమ్మెల్యే
విజయదశమి సందర్భంగా నిర్వహించే శరన్నవరాత్రి ఉత్సవాలను ప్రజలందరూ ప్రశాంతంగా జరుపుకోవాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్య సమాజ్ భవన్లో దసరా నవరాత్రి ఉత్సవాల కమిటీ సమావేశంలో నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆదివారం ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా చేసుకోవాలని సూచించారు.

தொடர்புடைய செய்தி