పీయూ డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు విడుదల

57பார்த்தது
పీయూ డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు విడుదల
పాలమూరు యూనివర్సిటీ డిగ్రీ ఫలితాలు విడుదలయ్యాయి. వర్సిటీ పరిధిలోని డిగ్రీ 5, 6వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను శుక్రవారం సాయంత్రం ఓఎస్డి మధుసూదన్ రెడ్డి, పరీక్షల నియంత్రణ అధికారి రాజ్ కుమార్ విడుదల చేశారు. 6వ సెమిస్టర్ రెగ్యులర్/బ్యాక్ లాగ్ పరీక్షలో 60. 55 శాతం ఉత్తీర్ణులు కాగా, 5వ రెగ్యులర్ సెమిస్టర్లో 55. 44% మంది ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. మొత్తం 29 మంది విద్యార్థులు మాల్ ప్రాక్టీస్ కు పాల్పడినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி