సుభాష్ నగర్ లో పార్కును ప్రారంభించిన ఎమ్మెల్యే

54பார்த்தது
సుభాష్ నగర్ లో పార్కును ప్రారంభించిన ఎమ్మెల్యే
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన పార్కును బుధవారం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. సాయంత్రం సమయంలో చిన్న పిల్లలకు ఆటవిడుపుగా ఉండేవిధంగా పార్కును రూపొందించి కాలనీ వాసులకు అందుబాటులో తీసుకురావడం జరిగిందని అన్నారు. ఈ పార్కులో సందర్భంగా మొక్కలు నాటారు. అందరూ ఇంటి దగ్గర ఒక్క చెట్టుని పెంచాలని ఎమ్మెల్యే కాలనీవాసులను కోరారు.

தொடர்புடைய செய்தி