మిషన్ భగీరథ నీటి సరఫరాలో అంతరాయం

58பார்த்தது
మిషన్ భగీరథ నీటి సరఫరాలో అంతరాయం
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మిషన్ భగీరథ పైపు లైన్లు మార్పు చేస్తున్నందున నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు కమిషనర్ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. గురువారం నుంచి శనివారం ఉదయం 8: 00 గంటల వరకు ఏనుగొండ, శ్రీనివాస్ కాలనీ, హౌసింగ్ బోర్డ్, పద్మావతి కాలనీ, అప్పన్నపల్లి, తిమ్మసానిపల్లి, టీచర్స్ కాలనీ, రాజేంద్రనగర్, షాషాబ్ గుట్ట, ఏదిర, పాలకొండ, బాయమ్మతోట తదితర ప్రాంతాలలో నీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని అన్నారు.

தொடர்புடைய செய்தி