పాలమూరు మెడికల్ కాలేజ్ కు మరో నాలుగు పీజీ సీట్లు మంజూరు

56பார்த்தது
పాలమూరు మెడికల్ కాలేజ్ కు మరో నాలుగు పీజీ సీట్లు మంజూరు
మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలకు కొత్తగా పిడియాట్రిక్ విభాగంలో నాలుగు పీజీ సీట్లు మంజూరు చేస్తూ జాతీయ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ )మెయిల్ ద్వారా కళాశాల అధికారులకు తెలిపింది. కొత్తగా వచ్చిన నాలుగు పిడియాట్రిక్ పీజీ సీట్లు 2024-25 నుంచే అమలులోకి రానున్నాయి. మెడికల్ కళాశాలలో ఇప్పటి వరకు 9 విభాగాలలో 26 పీజీ సీట్లు ఉండగా కొత్తగా పీడియాట్రిక్ విభాగంలో వచ్చిన నాలుగు సీట్లతో 30కి చేరాయి.

தொடர்புடைய செய்தி