నకిలీ విత్తనాలు.. రైతు కంట మంట

58பார்த்தது
నకిలీ విత్తనాలు.. రైతు కంట మంట
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నవాబు పేట మండల పరిధిలోని చిట్టి గిద్దకు చెందిన నర్సింహులు అనే రైతు ఏటా పంట మార్పిడి చేస్తున్నాడు. ఈ సారి మొక్క జొన్న పంట సాగులో "సీపీ 858" మొక్క జొన్న విత్తనాలు వేశాడు. నాసిరకం విత్తనాలు కావడంతో మొక్కలు ఏపుగా పెరిగినా కంకి రాకపోవడంతో ఆందోళనకు గురయ్యాడు. నకిలీ విత్తనాలు అందించిన కంపెనీపై చర్యలు తీసుకొని నష్టపోయిన తనకు న్యాయం చేయాలని ఆదివారం నర్సింహులు కోరారు.

தொடர்புடைய செய்தி