విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దా: ఆర్ఎస్పి

65பார்த்தது
విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దా: ఆర్ఎస్పి
కెసిఆర్ పాలనలో గురుకులాల సంక్షేమం కోసం కేసీఆర్ సహకారంతో కార్యదర్శిగా పనిచేసే పది లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దడం జరిగిందని జోగులాంబ గద్వాల జిల్లాలో నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ అన్నారు. సోమవారం మల్దకల్, కె.టి దొడ్డి మండల పరిధిలోని పలు గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. ఆ విద్యార్థులు ఇప్పుడూ ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో ఉన్నత స్థాయి ఉద్యోగాలలో స్థిరపడ్డారన్నారు.

தொடர்புடைய செய்தி