అలంపూర్: అమ్మవారిని దర్శించుకున్న డీజీపీ

71பார்த்தது
అలంపూర్: అమ్మవారిని దర్శించుకున్న డీజీపీ
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ లోని జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాలను శనివారం రాష్ట్ర డీజీపీ జితేందర్ దర్శించుకున్నారు. విజయదశమి సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు శాలువా కప్పి, పూలమాలవేసి సత్కరించారు.

தொடர்புடைய செய்தி