గురుకుల పాఠశాలను తనిఖీలు నిర్వహించిన కలెక్టర్

83பார்த்தது
గురుకుల పాఠశాలను తనిఖీలు నిర్వహించిన కలెక్టర్
మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండల పరిధిలోని నంచర్లలోని ఎస్సీ గురుకుల పాఠశాలను కలెక్టర్ విజయేందిర బోయి గురువారం ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించాలని, పాఠశాల ఆవరణం పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులకు తెలిపారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ దేవన్న తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி