సెప్టెంబర్ 17.. ముఖ్య అతిథులు వీరే..!

55பார்த்தது
సెప్టెంబర్ 17.. ముఖ్య అతిథులు వీరే..!
సెప్టెంబర్ 17న 'తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం' నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. మహబూబ్ నగర్ లో మంత్రి జూపల్లి కృష్ణారావు, జోగులాంబ గద్వాలలో ప్రభుత్వ సలహాదారులు ఏపీ జితేందర్ రెడ్డి, నాగర్ కర్నూల్ లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డి, నారాయణపేటలో గురునాథ్ రెడ్డి, వనపర్తిలో ప్రీతం ముఖ్యఅతిథులుగా పాల్గొని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం నిర్వహిస్తారని గురువారం ప్రభుత్వం ఉత్తర్వులలో పేర్కొంది.

தொடர்புடைய செய்தி