ప్లాట్ ఫామ్ లేక ప్రయాణికుల ఇక్కట్లు

66பார்த்தது
మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫామ్ లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మేరకు మంగళవారం గుంటూరు నుండి కాచిగూడ వెళ్లే డెమో ఎక్స్ ప్రెస్ ప్లాట్ ఫామ్ ఒకటిలో ఆగి ఉండగా, కాచిగూడ వెళ్లే గూడ్స్ రైలు లైన్ కి రావడంతో కాచిగూడ నుండి గుంటూరు వెళ్లే ఎక్స్ ప్రేస్ రైలు మెయిన్ లైన్ లోకి వచ్చింది. ఈ సందర్భంలో రైలు మధ్యలో రెండో ప్లాట్ ఫామ్ లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు

தொடர்புடைய செய்தி