ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ విజయేందిర

54பார்த்தது
ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ విజయేందిర
వర్షాలు తగ్గినప్పటికీ రానున్న మరికొన్ని రోజులు సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, పాతబడిన ఇళ్లు పడిపోయేందుకు ఆస్కారం ఉందని, అందువల్ల ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ విజయేంది బోయి అన్నారు. బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి భారీ వర్షాలు, నష్టం, పారిశుధ్యం తదితర అంశాలపై జిల్లా మండల స్థాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

தொடர்புடைய செய்தி