గణపయ్య సేవలో ఎంపీ డీకే అరుణ

60பார்த்தது
గణపయ్య సేవలో ఎంపీ డీకే అరుణ
గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రేమ్ నగర్, రాజేంద్రనగర్, సింహగిరి, న్యూగంజ్, టీటీడీ గుట్ట, పుట్నాలబట్టితో పాటు పాత పాలమూరు వంటి పలు ప్రాంతాల్లో విఘ్నేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజల కష్టాలు తొలగించాలని ఆ దేవుణ్ణి వేడుకున్నారు. ఎంపీ పాల్గొనడంతో గణేష్ ఉత్సవాలకు మరింత భక్తి శోభ చేకూరింది, స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி