కృష్ణారెడ్డికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాళులు

57பார்த்தது
కృష్ణారెడ్డికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాళులు
దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి తండ్రి కృష్ణారెడ్డి ఇటీవల మృతి చెందారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ శనివారం చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్ గ్రామంలోని వారి ఇంటికి వెళ్లి కృష్ణారెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி