పోలీసు గౌరవ వందనం స్వీకరించిన మంత్రి జూపల్లి కృష్ణారావు

69பார்த்தது
ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం మంత్రి జూపల్లి మాట్లాడుతూ. అమరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, వారి మూలంగానే మనమంతా ఇప్పుడు స్వేచ్ఛగా జీవిస్తున్నామని అన్నారు.

தொடர்புடைய செய்தி