సరళాసాగర్ నుంచి నీటి క్యూసెక్కులు విడుదల

84பார்த்தது
దేవరకద్ర నియోజకవర్గం వనపర్తి జిల్లా మదనపూర్ మండలం సరళాసాగర్ జలాశయానికి సోమవారం వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో 2 ప్రైమరీ సైఫన్ల ద్వారా 1, 000 క్యూసెక్కులు, 4 ఉడ్ సైఫన్ల నుంచి 10 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదలవుతోంది. శంకరమ్మపేట, దంతనూరు గ్రామాల మధ్య వాగు పారడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కాగా మదనాపురం వద్ద వాగు ఉధృతి కొనసాగుతోంది.

தொடர்புடைய செய்தி