అంబేద్కర్ ప్రజా భవన్ లో పోషన్ అభియాన్ కార్యక్రమం

65பார்த்தது
అంబేద్కర్ ప్రజా భవన్ లో పోషన్ అభియాన్ కార్యక్రమం
అచ్ఛంపేట నియోజకవర్గం అంబేద్కర్ ప్రజా భవన్ లో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో జరిగిన పోషన్ అభియాన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రైమరీ విద్యను అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி