ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు

77பார்த்தது
అచ్చంపేట పట్టణంలోని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ ప్రజా భవన్ లో మంగళవారం ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు.

தொடர்புடைய செய்தி