నిరాధార ఆరోపణలు మానుకోవాలి: మహబూబ్ అలీ

81பார்த்தது
నిరాధార ఆరోపణలు మానుకోవాలి: మహబూబ్ అలీ
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణపై మాజీ ఎమ్మెల్యే, భారత రాష్ట్ర సమితి పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ గువ్వల బాలరాజు చేసిన ఆరోపణలు ఉపసంహరించుకోవాలని, నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని ఐఎన్. టియుసి. అచ్చంపేట తాలూకా అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మహబూబ్ అలీ గురువారం అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி