అమృత్ కాంట్రాక్టులపై కేటీఆర్ తప్పుడు ప్రచారం: చామల (Video)

80பார்த்தது
అమృత్- 2.O కాంట్రాక్టులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. హర్యానాలోని గుర్గావ్ నుంచి ఓ వీడియోను ఆయన రిలీజ్ చేశారు. 2023 సెప్టెంబర్‌లోనే అమృత్- 2.O టెండర్లు జరిగాయన్నారు. కేటీఆర్ మిత్రులైన ఎంపీ మిథున్ రెడ్డి, సత్యం రామలింగరాజు తనయుడికి, మెగా కృష్ణారెడ్డికి రూ.3,656 కోట్లకు టెండర్ ఇచ్చారన్నారు. దీంట్లో గోల్ మాల్ జరగడంతోనే కొత్త టెండర్లను సీఎం రేవంత్ రెడ్డి పిలిచారన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி