ఎక్స్రే కథ మళ్లీ మొదటికి

65பார்த்தது
ఎక్స్రే కథ మళ్లీ మొదటికి
ఇల్లెందు ప్రభుత్వ వైద్యశాల ఎక్స్రే యంత్రం వారం క్రితం మొరాయించింది. మూలన పడిన యంత్రానికి గత నెలలో రూ. 1. 18 లక్షలతో టెండర్ కం ఏడాది నిర్వహణ పద్ధతిన అధికారులు బాగుచేయించారు. డా. హర్షవర్దన్ మాట్లాడుతూ, యంత్రంలో విద్యుత్తు సరఫరాకు సంబంధించి సమస్య వచ్చిందని తెలిపారు. రెండురోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందన్నారు.

தொடர்புடைய செய்தி