రోడ్డు ప్రమాదంలో గేదె మృతి

1916பார்த்தது
రోడ్డు ప్రమాదంలో గేదె మృతి
కామేపల్లి మండలం తాళ్లగూడెం గ్రామంలో ఎస్బిఐ బ్యాంక్ ఎదురుగా ఖమ్మం జిల్లా ప్రధాన రహదారిపై అశోక్ లైలాండ్ వాహనం ఢీ కొని గేదె మృతిచెందిన సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. చనిపోయిన గేదె గ్రామానికి చెందిన కోమటి రామారావు అనే వ్యక్తి కి చెందిందిగా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు వాహనం అతివేగం, గేదె చీకటిలో కనపడక పోవటం ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. వాహనం ఖమ్మం కామంచికల్ గ్రామానికి చెందినది గా గుర్తించబడినది. అనంతరం సంఘటన జరిగిన స్థలాన్ని స్థానిక ఎంపీటీసీ నల్లమోతు లక్ష్మయ్య, టిఆర్ఎస్ మండల యువత నాయకులు అంగడాల నరేష్ , ధార సుందర్ రావు పరిశీలించారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி