నాటుసారా పట్టివేత

81பார்த்தது
నాటుసారా పట్టివేత
బూర్గంపాడు మండలం సారపాక ప్రధాన కూడలిలో గురువారం అనుమానాస్పదంగా ఉన్న మహిళను తనిఖీ చేయగా 40 లీటర్ల నాటుసారా బయటపడింది. ఆమెను ఏపీలోని ఎటపాక మండలం గుండువారిగూడెం గ్రామానికి చెందిన అచ్మిగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజేశ్ తెలిపారు.

தொடர்புடைய செய்தி