నాటుసారా నిర్మూలనపై అవగాహన

76பார்த்தது
నాటుసారా, గంజాయి నిర్మూలపై పినపాక మండలం దుగినేపల్లి గ్రామస్తులకు ఎక్సైజ్ పోలీసులు, ఏడూళ్ళబయ్యారం పోలీసులు బుధవారం రాత్రి అవగాహన కల్పించారు. వారు మాట్లాడుతూ నాటుసారా, గంజాయి సేవించడం వల్ల అనారోగ్యాల పాలవడమే కాకుండా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, వాటి బారిన పడకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడూళ్ళబయ్యారం ఎస్పె రాజ్కుమార్, ఎక్సెజ్ ఎస్పెకిషోర్బాబు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you