18 నుంచి డీఈఐఈడీ పరీక్షలు

63பார்த்தது
18 నుంచి డీఈఐఈడీ పరీక్షలు
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ద్వితీయ సంవత్సరం థియరీ పరీక్షలను ఈనెల 18 నుంచి 24 వరకు నిర్వహిస్తున్నట్లు డీఈఓ ముమ్మడి వెంకటేశ్వరాచారి బుధవారం తెలిపారు. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు కొనసాగుతాయన్నారు. చుంచుపల్లి మండలంలోని కోర్టు సమీపంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వివరాలకు పరీక్షల సహాయాధికారి మాధవరావును సంప్రదించాలని సూచించారు.

தொடர்புடைய செய்தி