విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి

65பார்த்தது
విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి
విద్యార్థులు చదువుతోపాటు వివిధ క్రీడల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో పాల్గొని గోల్డ్ మెడల్స్ సాధించి పేరు, ప్రఖ్యాతులు తీసుకురావడం గర్వకారణమని భద్రాచలం ఐటిడిఏ పీవో రాహుల్ అన్నారు. శుక్రవారం తన ఛాంబర్లో జాతీయస్థాయిలో రన్నింగ్ విభాగంలో అనేక గోల్డ్ మెడల్స్ సాధించిన కుమారి చత్తీస్గఢ్ లోని బిలాయి వద్ద రన్నింగ్ విభాగంలో అత్యుత్తమ శిక్షణకు వెళ్తున్న సందర్భంగా ఆమెను పీవో అభినందించారు.

தொடர்புடைய செய்தி