అధికారులు సమయాపాలన పాటించాలి

55பார்த்தது
అధికారులు సమయాపాలన పాటించాలి
భద్రాచలం ఐటీడీఏ కార్యాలయానికి వివిధ శాఖల పనుల నిమిత్తం వచ్చే గిరిజన ప్రజలకు, ఇతర ప్రజాప్రతినిధులకు కార్యాలయంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది సమయాపాలన పాటించి తమ యొక్క విధులు సక్రమంగా నిర్వహించాలని భద్రాచలం ఐటీడీఏ పీవో బి. రాహుల్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. శుక్రవారం ఐటీడీఏ కార్యాలయంలోని నూతనంగా నిర్మించిన సమావేశ మందిరం‌, కింద, రెండో అంతస్తులోని విభాగాలను పీవో పరిశీలించారు.

தொடர்புடைய செய்தி