భారీ డంపు స్వాధీనం

50பார்த்தது
భారీ డంపు స్వాధీనం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా గోగుండా-సిమ్మెల్ అటవీ ప్రాంతాల్లో మావోయిస్టుల డంప్ను భద్రతా బలగాలు ఆదివారం స్వాధీనం చేసుకున్నాయి. అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ చేపట్టారు. అటవీ ప్రాంతాలలో బలగలు మొహరించడంతో విషయం తెలుసుకున్న మావోలు పారిపోయారు. ఘటనా స్థలంలో 12 బోర్ గన్, బీజీఎల్ లాంఛర్ గన్, బీజీ ఎల్ బాంబులు, 315 బోర్ సింగిల్ షాట్ గన్, కాట్రిడ్జ్లు, తూటాలు, కార్డెక్స్ వైర్లతో డంప్ స్వాధీనం చేసుకున్నారు.

தொடர்புடைய செய்தி