కాంగ్రెస్ పార్టీలో దళితులే క్రియాశీలకం

83பார்த்தது
కాంగ్రెస్ పార్టీలో దళితులే క్రియాశీలకం
చర్ల మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఎస్సీ సెల్ కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నాయకుల, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు చింతిరియాల రవికుమార్ ఆదేశాలతో మండల ఎస్సీ సెల్ కాంగ్రెస్ పార్టీ మండల గౌరవ అధ్యక్షులు మైపా జోగారావు అధ్యక్షతన మండల అధ్యక్షులు రుంజా రాజా ఆధ్వర్యంలో ఎస్సీ సెల్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఎడెల్లి గణపతి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி